
ఏసీబీ ప్రత్యేక కోర్టులో మల్కాజిగిరి ఎంపీ రేవంత్రెడ్డికి మరోసారి చుక్కెదురైంది. ఓటుకు కోట్లు కేసును విచారించే పరిధి తమకుందని ఏసీబీ ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసును విచారించే పరిధి ఎన్నికల ట్రిబ్యునల్కు మాత్రమే ఉందని, ఏసీబీ ప్రత్యేక కోర్టుకు లేదంటూ రేవంత్రెడ్డి... Read more »

కొడంగల్ : విద్య శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రేపు (జూన్ 1 ) కొడంగల్ రానున్నారు. బొంరస్ పేట్ మండలంలోని రైతు వేదిక భవనానికి భూమి పూజ నిర్వహించి అనంతరం కొడంగల్ రైతు సదస్సులో పాల్గొంటారని వ్యవసాయ శాఖ ఉపసంచాలకులు తెలిపారు .... Read more »