కొత్త రేషన్ కార్డులకోసం ఈ నెల 28 నుండి దరఖాస్తులు

కొత్తగా కొలువైన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. డిసెంబర్ 28 నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించనున్నారు. దీంతో పాటు ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులూ, తప్పులు సరిచేయడం తదితర అంశాలకు... Read more »

ప్రతి ఒక్కరి వాహనం చెక్ చేయండి ఎవరిని వదలొద్దు – కలెక్టర్

కొడంగల్ – చంద్రకల్ చెక్ పోస్టు దగ్గర వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, ఎస్పీ కోటిరెడ్డి బుధవారం తనిఖీ నిర్వహించారు. ఎలక్షన్స్ కోడ్ అమలులో ఉండటం వలన ఏ ఒక్క వాహనాన్ని కూడా వదలకుండా తనిఖీ చేయాల్సిందిగా అధికారులకు సూచించారు. వాహనదారులు సహకరించవల్సిదిగా... Read more »

ప్రధాని మోడీని కలిసిన గూగుల్ సీఈఓ

భారత ప్రధాని నరేంద్ర మోడీతో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ భేటీ అయ్యారు. భారతదేశం పట్ల గూగుల్ చూపిస్తున్న నిబద్ధతపై ప్రధాని మోడీ.. సుందర్ పిచాయ్‌కు ధన్యవాదాలు తెలిపారు. భారతదేశంలో క్రోమ్‌బుక్‌లను తయారు చేయడంలో హెచ్‌పీతో కలిసి గూగుల్ పని చేయడంపై ప్రధాని మోడీ... Read more »

రేవంత్ రెడ్డి అరెస్ట్ , హైదరాబాద్ లో ఉద్రిక్తత

ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీ చేయకుండా ప్రజల మనసు గెలుచుకుందాం అంటూ సిఎం కెసిఆర్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సవాల్ విసిరిన విషయం తెలిసిందే. అమరవీరుల స్థూపం వద్ద ప్రమాణం చేద్దామని రేవంత్‌ ఛాలెంజ్ చేశారు. ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంటకు అమరవీరుల స్తూపం... Read more »

కాంగ్రేస్, BRS పార్టీలు ఒక్కటే , కాంగ్రేస్ అభ్యర్థులను ఖరారు చేసేది కూడా కేసీఆర్ – బండి సంజయ్

బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణంగా స‌హ‌క‌రించ‌డం వ‌ల్లే క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ విజ‌యం సాధించింద‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. వ‌చ్చే తెలంగాణ ఎన్నిక‌ల్లో కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ దోస్తీ కొన‌సాగుతుంద‌ని అన్నారు. హైద‌రాబాద్ లో నేడు బీజేపీ పార్టీ కార్యవర్గ... Read more »

2000 నోటు మార్పు పై కీలక ఆదేశాలు

రెండు వేల నోట్ల‌ను ఆర్బీఐ వెన‌క్కి తీసుకుంటున్న విష‌యం తెలిసిందే. అయితే ఆ క‌రెన్సీ నోట్ల‌ను వాప‌స్ ఇచ్చేందుకు డిపాజిట్‌దారులు బ్యాంకుల‌కు పోటెత్తాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత్ దాస్ తెలిపారు. సెప్టెంబ‌ర్ 30 త‌ర్వాత కూడా 2వేల నోటు చెలామ‌ణి అవుతుంద‌ని... Read more »

రేగడి మైలారం లో బొంరాస్ పేట SI, సైబర్ నేరాల పై అవగాహనా

మండల పరిధిలోని రేగడి మైలారం గ్రామంలో బుధవారం పోలీస్ సిబ్బందితో కలిసి SI శంకర్ ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు.బ్యాంకు ఖాతా వివరాలు, ఓటిపి వివరాలు షేర్ చేయకూడదన్నారు. Read more »

పది పైసలకే కిలో మీటర్ ప్రయాణం షాక్ అవ్వాల్సిందే

పది పైసలకే కిలో మీటర్ ప్రయాణం చేయవచ్చునని చెప్తే నమ్ముతారా.. నమ్మితీరాల్సిందే. హైదరాబాద్‌కు చెందిన గ్రావ్‌టన్‌ మోటార్స్‌ తయారుచేసిన క్వాంటా ఎలక్ట్రిక్‌ బైక్‌ దాన్ని సాకారం చేస్తుంది.గంటకి 70 కిలోమీటర్ల వేగంగా ప్రయాణించే క్వాంటా.. వేగంగా నడిచే ఎలక్ట్రిక్ బైక్‌ల విభాగంలో దేశీయంగా అభివృద్ధి... Read more »

గాంధీ భవన్ లో ఫ్రెండ్లీ పాలిటిక్స్ లేవు -జగ్గారెడ్డి

సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సొంత పార్టీ ఫై మరో లేఖ రాసారు. గాంధీభవన్ లో ఫ్రెండ్లీ పాలిటిక్స్ కరువైపోయినాయని, పార్టీలో ఫ్రెండ్లీ పాలిటిక్స్ లేవంటూ ఆవేదన వ్యక్తం చేశారు.గతంలో ఫ్రెండ్లీ పాలిటిక్స్ ఎలా ఉండేనో ఇప్పుడు అలా లేవని పేర్కొన్నారు. నేను ఎవరి... Read more »

బలగం మూవీ కలెక్షన్స్ అదుర్స్

హాస్యనటుడు వేణు యెల్దండి దర్శకత్వంలో నటుడు ప్రియదర్శి కొత్త చిత్రం ‘బలగం’ తెరపైకి వచ్చి పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమాలో కావ్య కళ్యాణ్‌రామ్ కథానాయికగా నటిస్తుంది. తాజా రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్... Read more »